Category: ఆంధ్రప్రదేశ్

రమణయ్యపేట కొండరాజుల బాబు ఆలయాని దర్శించుకున్న వైసిపి ఇన్చార్జి ముద్రగడగిరి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామం ఉన్న ఆలయాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు శుక్రవారం దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ రమేష్ రాజు ముద్రగడ గిరిబాబు సాధరంగా స్వాగతం పలికారు,అనంతరం కొండరాజులు బాబు ఆలయంలో…

ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా అక్కంపేటలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన

మన ధ్యాస , మనబోలు, ఫిబ్రవరి 12 : ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి నా ఒక్కరి వల్ల కాదు మీరందరూ సహకరిస్తే అది సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా…

‎జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా చిట్టి బాబు నియామకం

ఐరాల మన ధ్యాస ఫిబ్రవరి-11: భారత సైన్యంలో చిన్న వయసులోనే చేరి దేశ రక్షణను ధ్యేయంగా చేసుకుని సేవలందించిన చిట్టి బాబు, తరువాత కూడా భారతమాత సేవలో కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ప్రజా సేవను కొనసాగిస్తున్నారు.…

ఏలేశ్వరంలో సమ్మె విజయవంతం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె నిమిత్తం ఏలేశ్వరంలో భారీ ఎత్తున స్థానిక లారీ వర్కర్స్ యూనియన్ వద్ద మరిడమ్మ తల్లి గుడి నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుమారు 500 మంది పైగా అంగన్వాడి ఆశలు…

తల్లి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

ఏలేశ్వరం పట్టణంలో స్థానిక మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధినేత అడపా దుర్గారావు తల్లి సత్యవతి 9వ వర్ధంతి సందర్భంగా,ఆమె జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక స్వామి దయానంద సరస్వతి అనాధ ఆశ్రమానికి…

గురుకుల పాఠశాలలో తాగునీటి బోరు రిపేర్ చేయించిన దాత ఎన్నారై (లండన్) వల్లేరు కళ్యాణ్.

బంగారుపాళ్యం, మనధ్యాస, ఫిబ్రవరి11. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఆంట్రప్రదేశ్ గిరిజన సంక్షే మగురుకుల పాఠశాలలో (బాలురు)బోరు బావి రిపేరు ఉన్నదని ఎన్నారై వల్లేరు కళ్యాణ్ ని సంప్రదించగా వారు వెంటనే సృందించి విద్యార్థులు నీరు…

ఉమా రామలింగేశ్వర స్వామి ఆయంలో ఘనంగా మహాశివరాత్రి ఏర్పాట్లు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి,బెండపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాల కంటే ముందుగా స్వయంభూగా 143 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ ఉమా…

ఏలేశ్వరంలో మత్స్యకారులకు ఎన్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమాండంట్ వి వి ఎన్ ప్రసన్నకుమార్,ఆధ్వర్యంలో,విజయవాడ 10వ బెటాలియన్ NDRF,పర్యవేక్షణలో ఏలేరు నదీ అప్పన్న వంతెన వద్ద మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా NDRF సిబ్బంది…

యు టీ ఎఫ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపిపి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం,వూరి వడిని కాపాడుదాం అనే నినాదంతో ప్రచురించిన పోస్టర్లను ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ…

12న జరుగు సమ్మెను విజయవంతం చేయండి.సిఐటియు జిల్లా అధ్యక్షుడు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కార్మిక కర్షక ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషు బాబ్జి పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో అనుబంధ సంఘాల రౌండ్…