బదిరెడ్డి గోవింద్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ (మన న్యూస్ ప్రతినిధ) ఏలేశ్వరం: నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు…
శ్రీ ప్రతిభ విద్యాలయలో విద్యార్థులకు ఎస్సై లక్ష్మికాంతం అవగాహన సదస్సు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి-ఎస్సై (మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు : ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మి కాంతం 8,9,10 వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు
మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రసాంశా పత్రాన్ని అందుకుంటున్న కె.హరిష్ బాబు
Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో…
స్వాగతం ఫ్లెక్సీలను ఆవిష్కరించిన అనంతపల్లి శ్రీనివాస్
ఈ నెల 12న చిన్న జీయర్ స్వామి రాకతో భారీ స్వాగత ఏర్పాట్లు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి ఈనెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక…
స్వామి దయానంద ఆశ్రమంలో చాతుర్య జన్మదిన వేడుకలు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: పట్టణంలోని స్వామి దయానంద ఆశ్రమంలో డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ కుమార్తె చాతుర్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ…
సంక్షేమానికి పెద్ద పీఠ ఆడపిల్లలను చదివిద్దాం.. రక్షిద్దాం ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి
మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో కిషోర్ బాలికల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం తో పాటు వారి చదువుకు పెద్దపీట వేస్తోందని పార్వతిపురం మన్యం జిల్లా ఐ సి డి ఎస్ పిడి ఎం ఎన్…
కర్రివలస ప్రజలకు నేటికీ మోక్షం కలిగింది
మన న్యూస్: పాచిపెంట, పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత 20 ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కర్రివలస ప్రజలకు నేటికి మోక్షం కలిగింది. గ్రామ రహదారికి మహర్దశ కలిగింది.మరమ్మత్తులకు చేరుకొని ఏళ్ల తరబడి…
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన మారని గిరిజన బతుకులు
మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ రిట్టలపాడు గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణం కై రెండు దశాబ్దాలుగా అధికారులకు విన్నవించుకున్న నేటికీ రహదారి మోక్షం కలగలేదని.సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఆదివాసి గిరిజన సంఘం…
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న…

