Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు రూరల్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు,రూరల్:పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో విలేజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ల్యాబ్ బిల్డింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సౌత్ మోపూర్ గ్రామ ప్రైమరీ హెల్త్…

ఐశ్వర్య సిద్ది గణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గోన్న జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:పిఠాపురంనియోజవర్గం గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామం నందు ఇబిసి కాలనీలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి స్వామి వారి ఆలయం ప్రథమవార్షికోత్సవానికి జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా ఐశ్వర్య సిద్ధి గణపతి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు…

డిప్యూటీ సిఎం పవన్ స్పందించాలి కలెక్టరేట్ వద్ద ఎనిమిది అంశాల ఫ్లెక్సీతో దూసర్లపూడి నిరసన

మనన్యూస్,కాకినాడ:మంత్రి, డిప్యూటీ సిఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజాహిత వెతలపై స్పందించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఎనిమిది అంశాల ఫ్లెక్సీతో గాంధేయ మార్గంలో నిరసన చేపట్టారు. కాకినాడలో ఎనిమిది గ్రామాల…

జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ

Mana News, పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు…

శృంగవరపుకోట లో ఘనంగా తల్లిదండ్రుల పాద పూజలు

మన న్యూస్ (శృంగవరపుకోట) ; శృంగవరపు కోట పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు మహాఅవతార్ బాబాజీ వారి ధ్యాన మందిరం గురువులైన శ్రీరాం బాబాజీ శ్రీ లక్ష్మీ మాతాజీ ఆధ్వర్యంలో పౌర్ణమి పూజ , ఐశ్వర్య…

పవన్ అన్నకు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ లోకేష్ ట్వీట్..!

Mana News :- ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన…

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే…

ఏలేశ్వరం మండలం సర్వసభ్య సమావేశం మండలంలోని ఐదు గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో,ఎంపీడీవో డి. సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి…

విందు స్వీకరించండి – జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల మనన్యూస్,గొల్లప్రోలు:సుదూర ప్రాంతాల నుండి 12 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కు తరలి వచ్చె జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు వీర మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం ఏర్పాట్లు చేసినట్లు…

జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులతో సమావేశం నిర్వహించిన ఆవిర్భావ సభ కోఆర్డినేటర్లు మరియు తుమ్మలపల్లి రమేష్

నియోజకవర్గ నుంచి 20వేల మంది హాజరవుతామన్న తుమ్మలపల్లి రమేష్ మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జి.రాగంపేట శివారున పరిణయ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండల జనసైనికులు సమాయత్తం చేయడానికి…