Category: ఆంధ్రప్రదేశ్

దుర్గాడ శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తుసోదరులు స్వామివారికి అమ్మవారికి పూజా క్రతువులు నిర్వహించి 1100 కేజీల బియ్యం వండిన అన్నముతోఅన్న సమారాధన నిర్వహించారు స్వామివారికి…

సామాజిక సేవల్లో ముందుంటాం

వినాయక సాగర్ వాకర్స్ నూతన కార్యవర్గం ప్రమాణం ఆధ్యాత్మిక వ్యాప్తికి కృషి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడతాం మనన్యూస్,తిరుపతి:సమాజ స్థాపనకు, సామాజిక సేవలకు, ఆధ్యాత్మిక వ్యాప్తికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని నూతన కార్యవర్గం వెల్లడించింది. శుక్రవారం…

కూటమి తొలి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు…

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల యువత ఉద్యోగుల అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం ఆ దిశగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు మనన్యూస్,తిరుపతి:గత వైసిపి…

మాధురి లో సైన్స్ సంబరాలు

మనన్యూస్,గొల్లప్రోలు:జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్దిని విద్యార్థులు వివిధ ప్రాజెక్టు వర్కులను తయారు చేసి ప్రదర్శించారు.ఈ ప్రదర్శనలను మాధురి విద్యాసంస్థలు అదినేత కడారి తమ్మయ్య నాయుడు వీక్షించి ఉత్తమ ప్రతిభ కనపర్శించిన విద్యార్థులకు బహుమతులు…

ఆగ్జిలియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని ఆగ్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అగ్జిలియం విద్యాసంస్థ పూర్వ విద్యార్థి స్పార్క్(సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్)…

నెల్లూరులో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:మిని బైపాస్ రోడ్,జిపిఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నుడా చైర్మన్,తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈ టైలర్…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…

కాణిపాకంశివరాత్రి పండుగ సందర్భంగా భరతనాట్యంలో పాల్గొన్న షన్విక.ప్రశంస పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా.

కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్ శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం…

నేటితో ముగిసిన కళ్యాణ్ మహోత్సవాలు

మన,న్యూస్,గొల్లప్రోలు:దుర్గాడ గ్రామంలో.. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాలాభిషేకం వైభవంగా జరిగినది. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు ,దత్తు సోదరులు..మరియు పండిత బృందము మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ గావించి 121 రుద్రములతో,21ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి…

మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…