ఏలేశ్వరం లో రేషన్ డిపోలను ప్రారంభించిన కూటమి నాయకులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి పేర్కొన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం…

సిరిపురంలో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రుజువైందని ఎమ్మెల్యే వరుపుల…

విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ—వ్యవసాయ శాఖ అధికారి ఎం నాగరాజు.

బద్వేల్: మన న్యూస్: మే 31:బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం, బద్వేల్ మండలాల లోని పలు విత్తన,ఎరువుల దుకాణాల్లో శనివారం ఏడీ ఏ ఎం నాగరాజ ,ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎడిఏ నాగరాజు మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల…

రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శిగా బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు*

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన బదిరెడ్డి సతీష్ (గోవింద్ బాబు) నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఓ…

మానవసేవవే మాధవసేవ— ఫాదర్ థామస్ సగిలి

పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో…

మహానాడుకు బద్వేల్ 35 వార్డు నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన ప్రజలు.

బద్వేల్: మన న్యూస్: మే 29: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆరు అంశాలను అభివృద్ధికి మార్గదర్శకాలుగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలందరూ సభలో…

దళితుల యువకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు…

బహిష్ట సమయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు—డాక్టర్ జె వినయ్ కుమార్.

బద్వేల్: మన న్యూస్: మే 29: బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనంపుల సచివాలయం నందు రుతుక్రమము ఆరోగ్యము పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం డాక్టర్ జె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ…

రామాపురం దళిత ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల పోరాటం.

త్రాగునీటికి రాజకీయరంగు ఎవరికి ఏమి చెప్పాలో అధికారుల అవస్థలు. గోపవరం: మన న్యూస్: మే 26:గోపవరం మండలం ఎస్ రామాపురం గ్రామంలోని పెద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల నుండి పోరాటం చేస్తున్నా, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడంలేదని…

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం లో జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..