మానవసేవవే మాధవసేవ— ఫాదర్ థామస్ సగిలి

పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో ఆ రోజులో బడికి సైకిల్ మీద వెళ్లే వాడు ఒక్కసారి సైకిల్ సీట్ విరిగిపోతే ఆ సీటుకు దుప్పటి కట్టుకొని వెళ్లేవాడు సైకిల్ సీటు కొనుక్కోడానికి డబ్బులు లేని పరిస్థితి. ఆ పరిస్థితిలలో గొప్పగా చదువుకొని నా లాoటి పేద పిల్లలకు సహాయం చేయాలని ఆలోచన కలిగిoది. అంతే కాకుండా ఆ రోజులో పోరుమామిళ్ల ప్రాంతంలోని చిత్త థామస్ రెడ్డి అనేక మందికి తల్లి, తండ్రి లేని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసేవారు. నాకు కూడా సహాయం అందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయడంలో
నాకు ప్రేరణ చిత్త థామస్ రెడ్డి మరియు ఫాదర్ కొత్తపల్లి సామేలు నేను కొంతమంది సహాయంతో చదువుకుని ఒక స్థాయికి వచ్చి ఇటీవల ఆస్ట్రేలియా దేశంలో చర్చి ఫాదర్ గా పనిచేసి వచ్చినాను. తల్లి, తండ్రి లేని పిల్లలకు చిరు సహాయం చేస్తున్నాను. ఈ సహాయం కోసం నా మిత్రులైన ఆస్ట్రేలియా దేశం నుండి క్లాగన్ ఫ్రూట్ ప్రాంతంలో ఉన్న మరియా షిబ్బానిక్, మరి, ఇలియాస్ ,రోసి, ఆంటోనీ, డాక్టర్ మగ్గేలేనా, డాక్టర్ మరి, రోమన్ ముందుకు వచ్చారు. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
కడప డయాసిస్ బిషప్ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ ఆశీస్సులతో 30 మంది తల్లి,తండ్రి లేని పిల్లలకు చిరు సహాయం చేస్తున్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.