రామాపురం దళిత ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల పోరాటం.

త్రాగునీటికి రాజకీయరంగు

ఎవరికి ఏమి చెప్పాలో అధికారుల అవస్థలు.

గోపవరం: మన న్యూస్: మే 26:
గోపవరం మండలం ఎస్ రామాపురం గ్రామంలోని పెద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు త్రాగునీటి కోసం మూడు నెలల నుండి పోరాటం చేస్తున్నా, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడంలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ మా సమస్యను చెప్పుకున్నా, ఈరోజుటికీ మూడు నెలలు కావస్తున్నా మా గోడు వినిపించుకునే నాయకుడు గాని అధికారులు గానీ లేని పరిస్థితి. మంచినీటి బోరు చెడిపోవడంతో మంచినీటి కోసం మూడు నెలలుగా అల్లాడుతున్నారని వారు అన్నారు. సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. కానీ ఈ విషయం రాజకీయ రంగు కులుముకొని బోరు పైపులైన్లను వేరే వర్గం అక్రమిత పొలంలో ఉండడం వలన దళితులకు నీరు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొర్ర పెట్టుకున్న ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. అధికారులు వారి పనులు చేసుకుని పోతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారు తప్ప మా సమస్యలు పట్టించుకోవడం లేదు. దయవుంచి రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు ఎంపీడీవో, సెక్రెటరీ మాకు తాగే నీరు సమస్య పరిష్కారం చేయాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు