గెడ్డం ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గెడ్డం ప్రసాద్ ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున,జనసేన పార్టీ ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి గంగిరెడ్ల…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సాయం బాధితులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తుందని హెల్పింగ్ యూత్ సభ్యులు అన్నారు. ఏలేశ్వరం 1…

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవు—ఎన్ డి విజయ జ్యోతి.

పనిచేసే గ్రూపు, పని చేయని గ్రూపే ఉన్నాయ్. జూన్ 12న. వై.ఎస్.షర్మిలా రెడ్డి కడపకు రాక. కడప జిల్లా: మన న్యూస్: జూన్ 09: గుజరాత్ లో ఏఐసీసీ ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించడానికి, జిల్లా సమస్యలను తెలుసుకోవడానికి మరియు పార్టీ…

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె.వి సూర్యనారాయణ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది పలు శాఖల అధికారులు…

తిరుమలిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 50 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు, జూనియర్స్ విభాగాల్లో…

లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు చీరలు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్.వి.బి.యస్.యస్. ప్రసాద్ ఏలేశ్వరం లయన్స్ క్లబ్ ని గురువారం సందర్శించారు.గవర్నర్ ప్రసాద్ కు ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు అనుసూరి నాగేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ఈ…

రామచంద్ర యాదవ్ పై రౌడీ ల ప్రవర్టించిన సీఐ సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలి

ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇంచార్జ్ గొంప శివ కుమార్ యాదవ్; మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్; బీసీ వై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, కూటమి ప్రభుత్వం మెగా డి ఎస్ సి పేరుతో నిరుద్యోగులను…

లింగంపర్తి రుద్ర భూమిలో ఆక్రమణలు తొలగించండి జాయింట్ కలెక్టర్ తో గొంప శివకుమార్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం లో సత్రం పంపు వీధిని ఆనుకొని ఉన్న,లింగంపర్తి లోని ఏడు వార్డులకి సంబంధించిన స్మశాన వాటిక ను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, లింగంపర్తి నాయకులు గొంప శివకుమార్…

బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో వైసీపీ ఇంచార్జి ముద్రగడ గిరిని కలిసిన వైసీపీ శ్రేణులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ విభాగాల కమిటీల్లో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శిగా ఏలేశ్వరం నగర పంచాయితీ వైసీపీ నాయకుడు బదిరెడ్డి గోవింద్ ని…

శివాలయం భూమి కబ్జా చేసే ప్రయత్నం– అడ్డుకున్న ఆలయ ఈవో, చైర్మన్

బద్వేల్: మన న్యూస్: జూన్ 02బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కు గోపవరం మండలం మడకలవారిపల్లె రెవెన్యూ విలేజ్ లో సర్వే నెంబర్లు 982/1. 982/2 లలో 9ఎకరాల 72 సెంట్లు భూమి కలదు ఆ భూమి కి శివాలయం చైర్మన్…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..