లింగంపర్తి రుద్ర భూమిలో ఆక్రమణలు తొలగించండి జాయింట్ కలెక్టర్ తో గొంప శివకుమార్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం లో
సత్రం పంపు వీధిని ఆనుకొని ఉన్న,లింగంపర్తి లోని ఏడు వార్డులకి సంబంధించిన స్మశాన వాటిక ను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, లింగంపర్తి నాయకులు గొంప శివకుమార్ యాదవ్, తదితరులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గొంప శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ, లింగంపర్తి రుద్ర భూమిని ఆక్రమించుకున్నారని తెలిసితాము పంచాయతీ సెక్రెటరీకి ఎమ్మార్వో కి ఫిబ్రవరి నెలలో 25వ తారీఖున కంప్లైంట్ అవ్వడం జరిగినదనీ స్మశాన వాటిక రెండు ఎకరాల 11 సెంట్లు స్థలం సర్వే చేసి రుద్రభూమిని పంచాయతీ కి అప్పచెప్పాలని కోరడం జరిగినదనీ అలాగే ఎమ్మార్వో కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఏమి పట్టనట్టు దానిపై యాక్షన్ తీసుకోకుండా నీరు కారుస్తూ ఉన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ కి,స్మశాన వాటిక కోసం ఫిర్యాదు చేయడం జరిగింది లింగంపర్తి లో ఉన్న 7 వార్డులకు సంబంధించిన స్మశాన వాటికను సర్వే చేపించి ఆక్రమించిన వారు తొలగించి స్మశాన వాటిక ను పంచాయతీ జిల్లా ఏసీ గారిని కోరడం జరిగింది ఆర్ డీ వో కి,ఎమ్మార్వో కి,ఎండి కి,పంచాయతీ సెక్రెటరీకి,మీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ పంపించి,ఈ స్మశాన వాటిక ను లింగంపర్తి పంచాయతీకి అప్పచెప్పుతారని కోరుకుంటూ గొంప శివకుమార్ యాదవ్,పొట్టపల్లి వేణు,పొట్టపల్లి బుజ్జి,కృష్ణ,సూరిబాబు,స్వామి,బాబు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..