పి.ఎఫ్ చెల్లింపుల వేగవంతానికి చర్యలు : జడ్పీ సి.ఇ.ఓ రవికుమార్ నాయుడు
మన న్యూస్ చిత్తూరు జులై-18భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష…
తల్లికి వందనంకి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు తల్లులు ఖాతాలో జమ చేసిన విద్యాశాఖ శాఖ మాత్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం:బలపరిచిన ఎమ్మెల్సీ…
గూడూరు, మన న్యూస్ :– వెంకటగిరి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి:ఎమ్మెల్సీ…* వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి అదనంగా 50 లక్షలు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్సీ,మంజూరు చేసిన మంత్రివర్యులు ఆనం…*చిలకూరు మండలం,పారిచర్ల వారి పాలెం పాఠశాలలో…
మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మూడో శాఖ,ఉద్యోగాలు తీసే శాఖ ఇవ్వాలి – మాజీ డిప్యూటీ సిఎం రాజన్న దొర విలేకరుల సమావేశం లో అన్నారు.
మన న్యూస్ సాలూరు జూలై 18:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నా వలన నా నియోజకవర్గం ఉద్యోగులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేశాను కాని ఎవరిని బదిలీలు చేసి…
వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండండి – సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య
మన న్యూస్,రేణిగుంట జూలై 18:– వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, కామరాజు తెలియజేశారు. శుక్రవారం ఆర్. మల్లవరం గ్రామం నందుజడ్పీ. హైస్కూల్ నందు డెంగ్యూ మాసో త్సవాలు సందర్భంగాసీజనల్ వ్యాధులపై…
టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు…
లంకాల గ్రామంలో కౌడి పీర్ల సవారిలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం…
రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత…
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 12వ రోజు లో భాగంగా బురదగాలికొత్తపాలెం పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ…
గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:
తిరుపతి, Mana News 17.07.2025 : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా, గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో…
భారీ మద్యం డంప్ పై దాడి రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం.
ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు మన న్యూస్ సింగరాయకొండ:- ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి…