సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల…

రాజీ మార్గమే రాజమార్గం — గూడూరులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అవగాహన ర్యాలీ

గూడూరు, మన న్యూస్:– ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, గూడూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో “మధ్యవర్తిత్వం — దేశం కోసం” అనే అంశంపై అవగాహన ర్యాలీ మరియు ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ…

జనసేన ఆధ్వర్యంలో జనవాని కార్యక్రమం

గూడూరు, మహా న్యూస్ :- మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మల్లెపు…

ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో డాక్టర్ బద్రి పీర్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఇటీవల తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో…

వృద్ధులకు పలసరుకుల పంపిణీ

గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన క్లబ్స్ భీష్మ పితామహుడు లయన్. వరిది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా DNR కమ్యూనిటీ…

నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- చిట్టమూరు నుండి ప్రజల సౌకర్యార్ధం పలు ప్రాంతాలకు నూతన సర్వీస్ లను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ….గతంలో మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనపుడు…

వందే భారత్ రైలును గూడూరులో ఆపాలి ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- వందే భారత్ ట్రైన్ గూడూరు స్టేషన్ నందు కూడా నిలుపుదల చేయాలని అధికారులను కోరియున్నాము- శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్ చాలా త్వరగా…

శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట…

మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…

సాంత్వన సేవ సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ సీ.ఐ శ్రీ. సి హెఛ్ హజరత్తయ్య కు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింగరాయకొండ సి.ఐ సి.హెచ్ హజరత్తయ్యకు బుధవారం తన కార్యాలయంలో సాంత్వనా సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి