టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు .
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ఏల్లూరు,బురద గాలి కొత్తపాలెం పంచాయతీలలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వాటర్ ట్యాంకు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందం గా ఉందని అన్నారు ఈ గ్రామాలలో గత టిడిపి ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని తెలిపారు అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు ,శివ కోటన్న ,సుధాకర్, బాబు ,తదితరులు పాల్గొన్నారు .

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///