రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత బస్టాండ్ లో ఒకరోజు ధర్నా నిర్వహించామని దాని ఫలితంగానే అధికారులలో చలనం వచ్చిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు.
గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ధర్నాలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ
విత్తనాలు ఇచ్చిన కంపెనీలో ఎంత పంట పండిన తీసుకోవాలని రెండు క్వింటాలే కొంటామని చెప్పడం మోసం చేసినట్టని వివరించారు ప్రభుత్వం విత్తన కంపెనీలు సీడ్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ రేట్ లో కంపెనీలు ,ఆర్గనైజర్ల పై నిర్వహిస్తున్న సమావేశంలో తమకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దిగివచ్చిన కంపెనీలు తాము రైతులకు అండగా ఉండి రైతుల పక్కన పోరాటం చేశామని అదేవిధంగా అధికారులకు సూచనలు చేయడంతో వారు కంపెనీ అధినేతలతో గట్టిగా మాట్లాడి కంపెనీ దిగివచ్చే విధంగా చేయడంపై జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రైతుల పండించిన పంట మొత్తం కంపెనీలు తీసుకుంటాయని చెప్పడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ రైతుల పక్షాన ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చిన తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరములు పట్టణ అధ్యక్షురాలు బాలిక జయశ్రీ జిల్లా ఉపాధ్యక్షుడు ధరూర్ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..