మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మూడో శాఖ,ఉద్యోగాలు తీసే శాఖ ఇవ్వాలి – మాజీ డిప్యూటీ సిఎం రాజన్న దొర విలేకరుల సమావేశం లో అన్నారు.

మన న్యూస్ సాలూరు జూలై 18:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నా వలన నా నియోజకవర్గం ఉద్యోగులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేశాను కాని ఎవరిని బదిలీలు చేసి ఇబ్బంది పెట్టలేదు… నేను చేసానా, చేస్తా చెప్పండి. కక్ష సాధింపులకోసం అన్నీ శాఖల లో ఉద్యోగాలు తీయించేయడం, బదిలీలు మంత్రి సంధ్యారాణి చేస్తున్నారు.టీచర్స్ నీ సస్పెండ్ చెయ్యడం నేను ఎప్పుడు చూడలేదు. మంత్రి ఆదేశాలమేరకు ఈ దళిత గిరిజన, బీసీ ఉద్యోగాలకు మంత్రి అన్యాయం చేస్తున్నారు.చిన్న చిన్న ఉద్యోగస్తులను తీసేస్తున్నారు. నేను కాలి ఉద్యోగాలు ఉన్నదగ్గర ఇచ్చాను కాని మీ లాగా ఉద్యోగస్తులను తీసి వేరే వాళ్ళను వెయ్యడం ఇది కరెక్ట్ కాదు.అటెండర్ ని కూడా నియోజకవర్గం దాటి బదిలీలు చేయిస్తున్నారు. ఇదే నా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్ పరిపాలన చెయ్యిమన్నారా మంత్రి సంధ్యారాణి కి మీరు అని రాజన్న ప్రశించారు.మంత్రి సంధ్యారాణి కి మూడో శాఖ ఉద్యోగాల తీసే శాఖ ఇవ్వాలి.జిల్లా అధికారులను కూడా అడుగుతున్న చిన్న చిన్న తప్పులకు కూడా తొలంగించేస్తారా.పిటిటి లకు అన్యాయం జరుగుతుంది. గిరిపుత్రుల నుండి 23 లక్షల స్వాహా చేసారు అప్పుడు మీ పీఓ, పీడీ ని సస్పెండ్ చేసారా? ఎందుకు చెయ్యరు? అవినీతి కనిపించినప్పుడు సస్పెండ్ చెయ్యాలి కదా? పత్రికలలో వరుస అవినీతి కధనాలు వచ్చినప్పుడు దర్యాప్తు చేసారా? ప్రశాంతి తప్పు చెయ్యలేదు దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. మంత్రి తీరు మారదు అధికారులు మీరేనా ఆలోచించండి అని రాజన్న దొర ప్రశ్నించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..