కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది…డాక్టర్ హరిప్రసాద్ ఇంటికి విచ్చేసిన మంత్రి రామానాయుడు…
మన న్యూస్,తిరుపతి : తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరు తోందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు…
ఈవీఎం, వీవీప్యాట్ గోదాములకు పటిష్ట భద్రత..జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
కాకినాడ, జూలై 25 మన న్యూస్ :– ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును శుక్రవారం…
అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు కు రిజిస్ట్రేషన్
పిఠాపురం జూలై 25 మన న్యూస్ :– పిఠాపురం స్థానిక కోర్టుల ఆవరణలో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు శనివారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలియజేశారు. కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన…
గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా సుబ్బారావు
గొల్లప్రోలు జూలై 25 మన న్యూస్ : గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు నియమితులయ్యారు. మండల పరిధిలో మూడు సొసైటీలు ఉండగా గొల్లప్రోలు, చేబ్రోలు సొసైటీలు టిడిపికి, చెందుర్తి సొసైటీ జనసేనకు కేటాయిస్తూ ఇరు పార్టీల…
ఎమ్మెల్యేని విమర్శించడం వైసిపి నేతలకు తగదు
గూడూరు, మన న్యూస్ :- నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామని వాస్తవాలు తెలుసుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని ఎస్సీ…
గూడూరు ప్రజల తీర్పుని అవమానపరిచే హక్కు వైసీపీకి లేదు!
గూడూరు, మన న్యూస్ :- గూడూరులో ఓటమిని తట్టుకోలేక… ఓటమిని గౌరవించలేక… ప్రజల తీర్పును తుంచేసే స్థాయికి వైసీపీ నేతలు మాటలు ద్వారా దిగజారారని తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్ విమర్శించారు.. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…
కౌకుంట్ల లో కృష్ణమ్మకుజలహారతి
–ఆర్థిక మంత్రిపయ్యావుల సోదరుల ఆదేశాలతో-పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థనలు.ఉరవకొండ మన న్యూస్:ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలు మెరుకు శుక్రవారం కౌకుంట్ల లో హంద్రీనీవా కాలవ దగ్గరటీడీపీ నాయకులు కృష్ణమ్మ కు జలహారతి నిచ్చారు.…
పోటా పోటీగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతోత్సవ వేడుకలు.
ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండ పట్టణంలో ఏడు దేవస్థానాలలో చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలను గురువారం భక్తులు పోటాపోటీగా జరుపుకున్నారు.కాగా ఉరవకొండ పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కాలనీలోని దేవస్థానం, గురుగుంట్ల చౌడేశ్వరి, పురమానుకట్ట చౌడేశ్వరి, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానాలలో…
కదిరి ప్రిన్సిపల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన
సత్య సాయి జిల్లా మన న్యూస్: కదిరి పట్టణంలో బాయ్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగానాయకులు అరుణ్, గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతూ తాను చెప్పినట్టే…
పశువైద్య శాఖలో డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి—పశువులు చనిపోతున్నా. పట్టించుకోరా—రైతులు ఆర్థికంగా నష్టపోతున్న పట్టించుకోరా.
బద్వేల్: మన న్యూస్: జులై 24: జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి మరియు పల్లె సుబ్బారెడ్డి ఇరువురు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు…