వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభం-ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్
మనన్యూస్,హస్తినాపురం:ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లోని జయశ్రీ ఎంక్లేవ్ లో వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి…