జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తాం.. ప్రొఫెసర్ కోదండరాం

మనన్యూస్,ఎల్బీనగర్,హైదరాబాద్:ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,ఆరోగ్య భద్రత,జిహెచ్ఎంసి చెత్త రవాణా వంటి అంశాలపై ప్రధాన ఎజెండా గత పాలకుల్లాగా దర్వాజాలు బంద్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు నిరసనలు తెలుపకుండానే జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…

వ్యభిచార స్థావరంపై పోలీసుల దాడి,,ముగ్గురు వక్తుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:దేవునిపల్లి పిఎస్ పరిధి లోని విద్యుత్ నగర్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్,ఐ పోలీస్ సిబ్బంది వెళ్లి వ్యభిచార ఇంటిని సోదా చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ మనిషి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని…

కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కు రెండు రోజులపాటు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమం

క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలి–స్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి. మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో…

మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం లోని,నారాయణ పురం గ్రామంలో,తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ KMS. శ్రావణ్ కుమార్ రాయల్ ,VHPS లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి,తనగల రైతులు తమ యొక్క గోడును విన్నవించుకున్నారు మల్లమ్మ కుంట అనే ప్రాజెక్టు పేరుతో…

కవాడి పల్లిలో ఘనంగా స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవం

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే సచిన్ పైలెట్ మనన్యూస్,అబ్దుల్లాపూర్మెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడి పల్లి గ్రామ పరిధిలో రాజస్థాన్ గుజ్జర్ సమాజ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవంలో రాజస్థాన్ రాష్ట్రం మాజీ ఉప…

సరూర్ నగర్ లో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

మనన్యూస్,సరూర్,నగర్:సరూర్ నగర్ లో డివిజన్ లోని వి ఎం హోమ్ ఎదురుగా శ్రీ బాలాజీ టిఫిన్స్ పైన గంజి విజయ్,చింత కింది శ్రీకాంత్ సంయుక్త నేతృత్వంలో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల…

గిన్నిస్ బుక్ అవార్డు రికార్డర్ ప్రముఖ మెజీషియన్ చుక్కారావు వెంకటరమణ చేతుల మీదుగా ఇంపాక్ట్ ట్రీనర్గా సర్టిఫికెట్ అందుకున్న నాగభూషణం చెప్పాలా

మనన్యూస్,కామారెడ్డి:ఇంప్యాక్ టు గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత గంప నాగేశ్వరరావు స్థాపించిన ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ రావూరిల సుధీర్ బంధం రావూరిల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ చెప్పాల నాగభూషణం అలియాస్ నాగేష్ అనిల్ ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్189వ…

నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య

మనన్యూస్,కామారెడ్డి:తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ,ఎస్టీ,రాష్ట్ర కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య డిమాండ్ చేశారు.బ్రహ్మాజీ వాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ ను అడిగి తెలుసుకుని మల్లన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి రావడం…

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్…