ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామపంచాయతీ భవనాలు – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…