వాహనదారులను తనిఖీ చేసిన పోలీసులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: పోలీసులు అలెర్టయ్యారు.రూల్స్ ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని.రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు,అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పౌరులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ ఉల్లంఘన…