Category: ఆంధ్రప్రదేశ్

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, మర్రివీడు గ్రామాల్లో సచివాలయం పరిధిలో గల ఐసీడీఎస్ అధికారులు సూచనలతో బాల వివాహాలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్డింగ్ అన్నవరం…

యర్రవరం సచివాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన పై అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి సూచనలతో బాల్య వివాహలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి చక్రవేణి ముఖ్య…

నా కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలంటూ అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన-లీలా మాధురి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నా కుటుంబ సభ్యుల నుండి నా ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన కిలాడి లీలా మాధురి మీడియా ముందు ఆవేదన వెల్లబుచ్చింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా కుటుంబ…

ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం -ఉద్యోగులకు ప్రాణ సంకటం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు అధికారులకు ప్రాణ సంకటంగా మారాయని గ్రామ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. రాష్ట్ర అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గత నాలుగు రోజులుగా ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన…

ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. ఎంపీపీ గొల్లపల్లి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటే క్రైమ్ రేట్ తగ్గుతుందని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు.గురువారం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోక్సో అవగాహన శిబిరానికి…

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెలో సహకార సంఘ ఉద్యోగులు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వ్యవసాయ పరపతి సంఘం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. స్థానిక ఏలేశ్వరం వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరవేదిక…

తిరుమాలి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి మహా ప్రభో -సూతి ప్రసాద్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మండల సర్వసభ్య సమావేశంలో తిరుమాలి సర్పంచ్ సూతి వీర కృష్ణ ప్రసాద్ కోరారు.ఈ సందర్బంగా సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తిరుమాలి గ్రామం నుండి నిత్యం అనేక…

ఏ ఐ ఇంపాక్ట్ సమ్మిట్ టాప్ 20 గ్లోబల్ ఫైనలిస్టులుగా :స్పార్క్ సంస్థ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: భారతదేశ కృత్రిమ మేధస్సు (ఏ ఐ) రంగంలో మరో గొప్ప విజయంగా,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా ,ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సంస్థను ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మేటి) మరియు…

రెండు జిల్లా కలిపే రహదారిని పనులు పరిశీలించిన ఎంపీపీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన రోడ్డు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రజాప్రతినిధుల పట్టుదల, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రోడ్డు పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. నేడు ఈ…

గుంతకల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలంఫోన్ కాల్‌తో అప్రమత్తం… ఖాళీ చేసిన కోర్టు ప్రాంగణం

గుంతకల్, మన ధ్యాస: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ న్యాయస్థానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కోర్టు వర్గాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.కోర్టు కార్యకలాపాలు రద్దీగా సాగుతున్న సమయంలో నేరుగా మెజిస్ట్రేట్‌కు అపరిచితుడి నుంచి ఫోన్…