Category: ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం…

నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా………. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

మన ధ్యాస, నెల్లూరు, మార్చి 29 :నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా…

శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్‌ ను వెంటనే తొలగించాలి…….తమ్మినపట్నం గ్రామ ప్రజలు మన ధ్యాస,నెల్లూరు, మార్చి 28 :

మన ధ్యాస నెల్లూరు, మార్చి 28 : నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం తమ్మి నపట్టణ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రి కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి అని మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం…

కాలుష్య కోరల్లో కొత్త కండ్రిగ… పుష్పిత్ కర్మాగారం నిర్లక్ష్యం పై *గ్రామస్తుల ఆగ్రహం

Mana Dhyasa. ప్రతినిధి ఏర్పేడు. ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలోని కొత్త కండ్రిగ గ్రామం ప్రస్తుతం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్రామానికి ఆనుకుని ఉన్న పుష్పిత్ కర్మాగారం నుంచి నిరంతరం వెలువడుతున్న దుమ్ము, నల్ల పొగ గ్రామాన్ని పూర్తిగా కమ్మేస్తోంది.“మేము…

సీఎం కార్యక్రమం విజయవంతానికి వైద్యులందరూ పాల్గొనాలి: డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి పిలుపు

తిరుపతి,MANA Dhyasa మార్చి 29:- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి, ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి నగరంలోని వైద్యులందరూ పాల్గొనాలని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి కోరారు.…

పట్టణ క్రమబద్ధీకరణ కొరకు అధికారుల కసరత్తు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 26 :-పాలకవర్గం పాలన ముగియడంతో పట్టణ క్రమబద్ధీకరణ కసరత్తు మొదలైంది. మున్సిపల్ ప్రత్యేక అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ లో 60 అడుగులు రోడ్లు ఉండాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గురువారం…

ఏపీఎంఎఫ్ తోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం సాధ్యం-తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బలోపేతమే లక్ష్యం -జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని పోరాటం తిరుపతి, MANA DHYASA : ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి స్పష్టం చేశారు. గురువారం…

బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతా…. చాన్ బాషా

మన ధ్యాస,నెల్లూరు, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు చాంద్ భాషా పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ…

సంగరాజు అశ్వినికి అపుస్మా ఆధ్వర్వంలో సన్మానం

తిరుపతి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత చీఫ్ కో.ఆర్డినేటర్ గా నియమితులైన మేక్ మైబేబి జీనియస్ స్కూల్ డైరెక్టర్ సంగరాజు అశ్విని ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు సోమవారం…

సి.ఆర్. రాజన్‌కు ఘనంగా ఉగాది శుభాకాంక్షలు

తిరుపతి, మన ధ్యాస: తెలుగు ప్రజల ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్…