ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తారు…
శంఖవరం, ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగివస్తారని మండల కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు. మండలంలో రౌతు పాలెం గ్రామంలో గురువారం సాయినాధుని ఆలయంలో…
ఎంపీ మిధున్ రెడ్డి త్వరగా బయటకు రావాలి కృపా లక్ష్మి పూజలు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రాజంపేట వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అక్రమ కేసు నుండి బయటకు రావాలని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు కుమార్తె వైసీపీ ఇంచార్జ్ కృపా…
ఘనంగా చిత్తూరు వైసిపి ఇన్చార్జి విజయానంద రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట ప్రధాన కూడలి డాక్టర్ వైయస్సార్ విగ్రహం వద్ద మాజీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానందరెడ్డి జన్మదిన వేడుకలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు…
ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు
అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…
వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి, యూకే మర్రిపల్లి గ్రామాల్లో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా నిర్వహణ
వెదురుకుప్పం,మన న్యూస్ జూలై 24:– రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో కూడా ఉత్సాహభరితంగా…
క్రిస్టియన్స్ పవర్ పెద్ద పల్లిపాళెం గ్రామ కమిటీ ఏర్పాటు.
Mana News, ప్రజాసత్తా క్రైస్తవుల సంక్షేమ అనుబంధ విభాగం క్రిస్టియన్స్ పవర్ కమిటీని కరేడు పంచాయతీ పరిధిలోని పెద్ద పల్లిపాళెం గ్రామంలో ప్రజాసత్తా, క్రిస్టియన్స్ పవర్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షులుగా పల్లిపాటి.పోలయ్య, ఉపాధ్యక్షులు సిగినం…
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,
మన న్యూస్ సాలూరు జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 24 గురువారం సాలూరు పట్టణ పరిధిలో గల శ్రీ సత్యసాయి విద్యాసంస్థను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి…
ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి – సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ
మన న్యూస్ సాలూరు జూలై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బందితోపాటు ఏ.ఎన్.ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ. జిల్లా కలెక్టర్…
మారుమూల గ్రామాల్లో పథకాలపై అవగాహన – ఏఎంసి చైర్మన్ ముఖీ.. టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు…
కూటమి ప్రభుత్వం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవాలి,
మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా…