ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్

గూడూరు, మన న్యూస్ :- గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సిఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ శనివారం, జూలై 26, 1999 కార్గిల్ సంఘర్షణ తర్వాత భారతదేశం విజయాన్ని ప్రకటించిన రోజును గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 2025 జరుపుకున్నారు.…

భారతీయ జనతా యువమోర్చా గూడూరు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం

దేశభక్తి కలిగి యువత విద్యార్థులు భారత దేశ అభివృద్ధికి కృషి చేయాలి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్,కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించిన విద్యార్థులు మరియు బీజేవైఎం నాయకులు గూడూరు, మన న్యూస్…

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- ఏపీజే అబ్దుల్ కలం వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగ పవన్ మరియు…

డిప్యూటీ సీఎం అడ్డాలో అక్రమ వ్యాపారాల జోరుచెందుర్తి జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ఆయిల్ దుకాణాలుపవన్ ప్రతిష్టను మసకబారుస్తున్న అధికారులు

గొల్లప్రోలు, మన న్యూస్ :- పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారుస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారులను…

సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి…

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా. తగ్గుపర్తి చందూ.తగ్గేదేలే.

ఉరవకొండ మన న్యూస్: హాస్టల్ విద్యార్థులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఏఐఎస్ఎఫ్ తగ్గేదే లేదంటూ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి చందు వెల్లడించారుఈ సందర్భంగా తగుపత్తి చందూ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ప్రభుత్వ హాస్టల్లో సందర్శన కార్యక్రమంలో భాగంగా అనంతపురం…

మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.

ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…

మాతా హుహునా సత్తి ఉత్సవాలకు కర్ణాటకకు తరలిన బంజారాలు.

ఉరవకొండ మన న్యూస్:కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలోని మైసూరు అంబన రోడ్డు గ్రామమునందు 26 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించుచున్న బంజారా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానందినట్లు బంజారా సంఘం ప్రతినిధి ధర్మ రచన కమిటీ కన్వీనర్ ఎస్…

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- యూకే “ఎఫ్ టి ఏ” మేక్ ఇన్ ఇండియా కొత్త శకం …. టీవీఎస్ మోటర్

మన న్యూస్, విజయవాడ,జూలై 24: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై సంతకం చేయడాన్ని టివిఎస్ మోటార్ కంపెనీ ఈరోజు స్వాగతించింది. ఈ మైలురాయి ఒప్పందం 2030…