జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న
మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో అభివృద్ధి పదంలో రాష్ట్రం…………. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి.ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ……..చంద్రబాబుకి శాపనార్థాలు…
ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం
అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…
శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- మండల కేంద్రం శంఖవరం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని పూజలు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో బవురువాకా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పోతురాజు బాబుకు వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సమరయోధుల త్యాగ ఫలమే.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- నేడు మన యావత్ దేశ 140 కోట్ల భారత పౌరులు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమేనని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండల…
కత్తిపూడి మాధురి విద్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి మాధురి విద్యాలయంలో 79 స్వాతంత్ర…
గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్దమల్లపురం లో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన…
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.
ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.డి భవాని, నవ్యత…
సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.
ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

