తుప్పలతో నిండిన ప్రభుత్వ స్థలాన్ని శుభ్రం చేయిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో 15 వార్డులో దిబ్బల పాలెం,సాయి నగర్ లో ఉన్న పూర్వపు బహిరంగ మరుగుదొడ్డి ఇప్పుడు తుప్పలతో డొంకలతో నిండిపోయి వీధి మధ్యన ఉండటంతో, విషపురుగులు ఇళ్లల్లోకి చేరి,స్థానికులు భయబ్రాంతులకు గురవుతూ ఉంటే, నగర…