Category: ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీ లో చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ,మనబోలు, డిసెంబర్ 31:వైసీపీ హయాంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టారు..ఏ రోజూ పారిపోలేదు..ధైర్యంగా ఎదుర్కొన్నా అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా…

కోవూరు అభివృద్ధికి శ్రీకారం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కోవూరు,డిసెంబర్ 31: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు పంచాయతీలోని 10 వ వార్డులో పెన్షన్ పంపిణి చేసిన అనంతరం…

వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ కార్యాలయంలో నేతల సందడి

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 31 :మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షురాలుగా అరవ ప్రమీల…

ప్రజా సమస్యలు పట్టని నెల్లూరు పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

. మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో కలిసి.. ఎక్సె ఆఫీషీయో నెంబర్ హోదాలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్…

ఏపీ వైఎస్ఆర్ టిఏ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 31 :నెల్లూరు రాంజీ నగర లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో కలిసి వైసిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2026…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఏఎంసి డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి

మన ధ్యాస, నెల్లూరు డిసెంబర్ 31: ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న కూటమి ప్రభుత్వం నిజంగా అభినందనీయం అని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ ఏఎంసి డైరెక్టర్ మరియు జనసేన పార్టీ నాయకురాలు గునుకుల విజయలక్ష్మి…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి డిసెంబర్ 31 మన ద్యాసరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం, తవణంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు…

ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ పార్దివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

మన ధ్యాస, కోవూరు, డిసెంబర్ 30 :సీనియర్ జర్నలిస్టు ప్రస్తుత నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ కొలనుకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి…

తిమ్మోజిపల్లి లో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లి గ్రామంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జ్యోతమ్మ రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

భక్తులకు పళ్ళు పంపిణీ చేసిన దద్దాల ధరణి దద్దాల నేచరల్ ఫ్రెష్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో పంపిణీ

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరoకు చెందిన ధరణి వారి కుటుంబ సభ్యులు నలగాంపల్లి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి గుడికి స్వామివారి దర్శనానికి…