Category: ఆంధ్రప్రదేశ్

యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్

తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…

తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలు

తిరుపతి, మన ధ్యాస, ఫిబ్రవరి 26: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి…

ఏలేశ్వరం అప్పన్నపాలెం వారధినీ పరిశీలించిన – పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమారి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం అప్పన పాలెం కిలిపే వారిది నీ పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో అప్పన పాలెం వారదని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామ అన్నారు. ఈ…

అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండలం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్ ఎం సూర్యప్రభ మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండల కమిటీ ఎన్నిక రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివరామ్,కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ అవసరాల కిషోర్ సమక్షంలో బుధవారం…

శ్రీశ్రీశ్రీ మరిడమ్మ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం పట్టణంలో, స్థానిక ది లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ కళ్యాణ మండపంలో, శ్రీశ్రీశ్రీ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక లాంఛనంగా జరిగింది. ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షులుగా జ్యోతుల రమణ,…

చిన్నారి పునర్వికకు అండగా మేము సైతం అంటూ “అఖిల్” స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు-రూ.30000 ఆర్ధిక సాయం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు : కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన మంగలి సురేష్ కుమార్,పుష్పావతి దంపతుల కుమార్తె చిన్నారి పునర్విక స్ఫైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడటంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చిన్నారి పునర్విక…

వాతావరణం లో జరుగుతున్న మార్పులను గూర్చి సర్వే పై అవగాహన సదస్సు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో జరిగిన వాతావరణం లో వచ్చే మార్పు పై లయ సంస్థ, డిగ్రీ కళాశాల విద్యార్థుల చే సంయుక్తం గా నిర్వహించే కార్యక్రమం కి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.…

వాహనదారులను తనిఖీ చేసిన పోలీసులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: పోలీసులు అలెర్టయ్యారు.రూల్స్ ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని.రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు,అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పౌరులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ ఉల్లంఘన…

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ప్రత్తిపాడు నియోజవర్గం సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి)

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జనసేన నాయకుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) పిలుపు ఈ నెల ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 10…

ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…