సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో జండా వందనం చేసిన ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి,…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై డ్రోన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబు అనే రైతులకు సబ్సిడీపై డ్రోన్ అందజేయడం జరిగింది.…

భక్తులతో పోటెత్తిన ధనలక్ష్మి ఆలయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం యర్రవరం గ్రామంలో శ్రీ దనలక్ష్మీదేవి ఆలయం కమిటీ సబ్యులు ఘనంగా చేపట్టారు.శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ధనలక్ష్మి అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి దర్శించుకున్నారు.గ్రామం…

ఏలేశ్వరం బిజెపి కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక షిరిడి నగర్ లో యు వి ఆర్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్,యు వి ఆర్ ట్రేడింగ్ కంపెనీ,యు వి ఆర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్,బిజెపి కార్యాలయంలో 79వ స్వతంత్ర్య దినోత్సవ…

శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు సేనాధిపతి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి…

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ విధ్యార్దిని విధ్యార్ధులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని. భారత ప్రభుత్వం ప్రారంభించిన‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో దేశ ప్రజలంతా…

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు,నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 50 వ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజా అభిమానులు,ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి…

ఎస్సీ బీసీ హాస్టళ్లకు టీవీలు బహుకరించిన ఎమ్మెల్యే కుమార్తె

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దివంగత నేత వరుపుల రాజా జయంతి సందర్భంగా నియోజవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు గురువారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలో ఎస్సీ బీసీ హాస్టల్ లో స్మార్ట్ టీవీ లను వరుపుల…

ఇ .వెంకటాపురం ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ హేమలత

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-14 తవణంపల్లి మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎగువ తడకర ఈ. వెంకటాపురం పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి హేమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించడం…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి