గిట్టుబాటు ధర లేక జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలు.కూటమి ప్రభుత్వం కేజీకి 12రూపాయలు ఇవ్వలేదని మొరపెట్టుకున్న రైతులు.

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి…

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్…

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి జగన్ కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణ

ఉరవకొండ, మన న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ ఆర్థిక మంత్రి తో కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఆరోపించారు. సచివాలయంలో…

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి…

ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే…

ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గూడూరు ,మన న్యూస్:- గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 6వ రోజు, సంత దాసుపల్లి గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ…

వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి సర్పంచ్ చొక్కా గోవిందయ్యకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బాధ్యతలు

మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి