విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. తొలుత ‌వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఆ తర్వాత తాను చదువుకున్న శిశు మందిర్ విద్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ‌శిశుమందిర్ సిబ్బంది, వాసవీ, వనితా క్లబ్ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో వట్టం పుష్పవతి, వట్టం అనూష, వట్టం నిక్షయ, అంజయ్య ఆచారి, వెంకటేష్ ఆచారి, ప్రతాప్ రెడ్డి, బి.రవీందర్, మనసాని నాగరాజ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు మనసాని సరళ, సెక్రటరీ లంకాల సుజాత, ప్రసన్న, శిశుమందిర్ ప్రధానోపాధ్యాయులు కుర్మయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది‌ శ్రీనాథ్, శివన్న, సత్యం, పండు, రఘు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ