Tag: #RegionalNews

హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్రీ జువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం.

హబ్సిగూడ. మన న్యూస్ :- ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ హబ్సిగూడ శాఖలో ఆర్టీస్టి జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో వినియోగదారులు శ్రేయోభిలశులు మలబార్ గోల్డెన్ డైమండ్స్…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్,తిరుపతి, జులై 12 :– ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు…

గోరక్షే శ్రీరామరక్ష, గో ఆధారిత పంచగవ్యపై శిక్షణ

నవంబరులో మూడు రోజులు జాతీయ స్థాయి సదస్సు, కంచి మఠం విద్యాపీఠం నిరంజన్ వర్మ గురూజీ వెల్లడి మన న్యూస్,తిరుపతి, జూలై12: సమస్త మానవాళి మంచి ఆరోగ్యానికి గో ఆధారిత పంచగవ్య ఔషధాలే ప్రధానమని, ఇందుకు గోరక్షే శ్రీరామరక్ష అని కంచి…

నేలిపర్తి కాలనీకి రోడ్లు, మంచినీళ్లు సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి

మన న్యూస్ సాలూరు జూలై 12:– పార్వతిపురం మన్యం జిల్లా , నెల్లిపర్తి కాలనీకి రోడ్లు మంచి నీటి సౌకర్యం ని కోరుతూ కాలనీవాసులు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ మహిళలు ఎస్ పార్వతి ఆదిలక్ష్మి సిహెచ్ చిన్నారి…

విజిలెన్సు దాడుల్లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత- సీజ్ చేసిన లోడు లారీ

మన న్యూస్, పాచిపెంట,జులై 12:- విజిలెన్స్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెవెన్యూ శాఖ వివరాలు మేరకు ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు…

సంక్షేమ పథకాలకు కేరా ఫ్ టిడిపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందుకే ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని గతంలో ఎవరు ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్…

15న గూడూరుకు ఆర్ అండ్ బి మంత్రి రాక

గూడూరు, మన న్యూస్:- ఈనెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

నిరవధిక సమ్మెకు సిద్ధం…. మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు,నాయకులు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 12వ తేది శనివారం అర్ధరాత్రి నుండి…

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…