స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

మన న్యూస్,కోవూరు,ఏప్రిల్ 24:– ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 597 మార్కులతో 4వ ర్యాంకు సాధించిన కొడవలూరు మండలానికి చెందిన పల్లంరెడ్డి సురేష్‌రెడ్డి కుమార్తె పల్లంరెడ్డి ఇందుప్రియను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన వారు.. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నియొజకవర్గానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

Related Posts

గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…

కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి.700 క్యూసెక్కుల నీటితో 70,000 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే లు..!గత వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అక్షర సత్యం అంటున్న ఎమ్మెల్యే లు కావ్య, కాకర్ల…!

మన న్యూస్, సంగం : సోమశిల నుండి సంగం బ్యారేజ్ కి వచ్చిన నీటిని కావలి ఉత్తర కాలువకు 700 క్యూసెక్కుల నీటిని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, చేతుల మీదుగా ప్రత్యేక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

3.15  యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్  అధ్యర్యంలో  పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్