బద్వేల్ నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం—ప్రధానోపాధ్యాయులు, కిషోర్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీ లోని స్థానిక తెలుగు గంగా కాలనీలో ఉండే నారాయణ ఒలంపియాడ్ స్కూల్ నందు బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బద్వేల్ నారాయణ విద్యార్థులు మార్కుల ప్రభంజనాన్ని నెలకొల్పారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ తెలిపారు. మా విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించారన్నారు. అత్యధికంగా సాయిరాం గణేష్ అనే విద్యార్థికి 591 మార్కులు సాధించారన్నారు. గౌరీష్ కుమార్ 590, చరిష్మా 590 మార్కులు సాధించారు. మొత్తం 50 మంది విద్యార్థులలో 590 మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు, 550 మార్కులకు పైగా 22 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 36 మంది విద్యార్థులు ఈ ఘనత ను సాధించారు. సబ్జెక్టు వారిగా అత్యధిక మార్కులు తెలుగు 100, హిందీ 98, ఇంగ్లీష్ 98, మ్యాథ్స్ 100, సైన్స్100, సోషల్100 మార్కులు సాధించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి కారణమైన నారాయణ విద్యా సంస్థ యొక్క ప్రణాళికలు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం సహకరించాయని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం నజీర్ అహ్మద్, ప్రిన్సిపాల్ కిషోర్, అకాడమిక్ డీన్, వైస్ ప్రిన్సిపల్స్, ఏవో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు