నిరుపేదలకు పదివేలు వేలు మీల్స్ సరఫరా చేసిన రాబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) వాలంటీర్స్
గూడూరు, మన న్యూస్ :- స్వాతంత్రం 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ రోబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) చేపట్టిన కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు #Missionsankalp78 క్యాంపెనింగ్ కార్యక్రమం దేశం…
కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 17వ రోజు లో భాగంగా…నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ ST కాలనీ నందు 5.00 లక్షలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించి…ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని,…
జయంపులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం పేద ప్రజలకు వరం జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం కు విశేష స్పందన పెళ్లకూరు చాగణం…
అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు కొరకు ఆహ్వానము
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి…
తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధం కాదు: హైకోర్టు రిజిస్ట్రార్
ఉరవకొండ,మన న్యూస్:సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా…
టూరిజం మంత్రిని కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలంకారి శాలువతో సత్కరించి శ్రీవారి…
లేపాక్షి ఎంపోరియం ను తనిఖీ చేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..
మన న్యూస్,తిరుపతి :– తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియం ను సోమవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తనిఖీ చేశారు. ప్రత్యేక ఎంపోరియం లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలు, వివిధ రకాల ప్రతిమలు, శాలువలు విక్రయాలు,…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో రోటరీ క్లబ్, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థినిలు మొక్కలను నాటారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి…
రైతుకు డ్రోన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- రైతులకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఆధునిక యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు వ్యవసాయ శాఖ…