ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…
అక్రమ వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…
మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…
సోమరాజు పల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు…
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ
మన న్యూస్ సింగరాయకొండ:- “మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ హజ…
ఉల్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి పై విచారణ చేపట్టిన త్రీ సభ్య కమిటీ
త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై…
తమ గ్రామం సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన- ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!
పాలసముద్రం మండలం మన న్యూస్:– పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్నారై పురుషోత్తం యాదవ్ తమ గ్రామంలో స్థానిక రోడ్డులు, సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కార్వేటినగరంలో అర్జీ ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే…
మొక్కజొన్నకు పంట భీమా తప్పనిసరి
మన న్యూస్ పాచిపెంట, జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…
సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,
మన న్యూస్ సాలూరు జూలై 29:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మున్సిపాలిటీలోని 12, 13, 15, 16, 17 వార్డులలో ఘనంగా నిర్వహించబడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలన విశేషాలను…
తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని 3 గంటల్లో ట్రేస్ చేసినఇంద్ర పాలెం పోలీసులు
కాకినాడ జూలై 29 మన న్యూస్ :- కాకినాడ రూరల్ మండలం ఎస్. అచ్యుతాపురం గ్రామానికి చెందిన తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని ఇంద్ర పాలెం పోలీసులు 3 గంటల్లో అమలాపురంలో విజయవంతంగా గుర్తించారు. ఇంద్ర పాలెం ఎస్ఐ, సిబ్బంది ముమ్మర…
పొలం పిలుస్తుంది – వ్యవసాయ శాఖ అధికారి కే శిరీష
మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస గ్రామం లో మండల వ్యవసాయ అధికారి కే శిరీష ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో…

