కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 17వ రోజు లో భాగంగా…నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ ST కాలనీ నందు 5.00 లక్షలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించి…ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న…..గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ .మాట్లాడుతూ పంచాయతీ నందు 31.60 లక్షల రూపాయలతో 3 CC రోడ్లు వేశాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద 25 లక్షల చెరువు పనులు చేస్తున్నాము. ముఖ్యమంత్రి సహాయానిది కింద ముగ్గరికి 3.45 లక్షలు అందించాము. 1 కోటి 14 లక్షల రూపాయలతో RWS పనులు చేశామన్నారు. గత ప్రభుత్వం లాగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు మాది, చెప్పిన మాట ప్రకారం మా నాయకుడు పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టే మేము ఈ రోజు ఇలా గడప గడప తురుగుతున్నాం అని అన్నారు. మీరు తిరగగలిగారా మీ హయాంలో అని అన్నారు. ఎందుకంటే మీరు చేసింది ఏమి లేదు కాబట్రి తిరిగే ధైర్యం లేదు మీకు అని అన్నారు. కాబట్టి ప్రెస్ మీట్ లో ఏవేవో మాటలు మాటడొద్దు అని అన్నారు. మీలా తప్పించుకుని తిరిగే ప్రభుత్వం కాదు మాది, నిరంతరం ప్రజల మధ్య ఉండమని చెప్పే నాయకుని ఆధ్వర్యంలో చేస్తున్నాం అని అన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///