బంజారా రత్న సుబ్రహ్మణ్యం నాయక్ కు అరుదైన పురస్కారం,సన్మానం
ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన…
అధిక బరువుల లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించాలి…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ప్రజా రవాణా రోడ్డుపై మళ్లీ అధిక బరువులు కలిగిన లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించాలని ఎస్.ఈ, ఆర్ అండ్ బి అధికారులకు సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ శుక్రవారం ఫిర్యాదు చేశారు.ఈ మేరకు…
ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవు,సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ
మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.టి రత్నకుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్ద బజారులో ఉన్న…
సాలూరు ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా కొండ్రు మంగమ్మ
మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా సేవలందించిన విజయలక్ష్మి పాచిపెంట మండలానికి బదిలీపై వెళ్లారు. సాలూరు ప్రాంతానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాజెక్టు నుండి సాలూరు కి ప్రమోషన్ వచ్చి…
వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించిన టిడిపి బీసీ నేత జగన్నాథం
మన న్యూస్ :తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం కుటుంబ సమేతంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆనవైతిగా వస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని తమ దంపతులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా…
ఘనంగా పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు….
మన న్యూస్,తిరుపతి, : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఘనంగా నిర్వహించారు. పుష్పవతి…
నెల్లూరు నగరం పై పట్టు బిగించిన మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్ ,నెల్లూరు, ఆగస్టు 8:* పార్కుల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి* పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి* చిల్డ్రన్స్ పార్క్ లో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను ప్రారంభించిన మంత్రి…
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో దేవాలయాలు అభివృద్ధి……….. వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్,ఆత్మకూరు:- ఆత్మకూరులో అలఘనాథస్వామివారి కుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు- స్వామివారి ఆశీసులతో ప్రజలు సంతోషంగా ఉండాలిరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే…
డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నీ తీర్చి దిద్దుతాం…… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* అల్లిపురం డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ* గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ…
తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఘాటును పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* శ్రీ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునికరిస్తాం..* గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసింది..* త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునికరిస్తాం..* డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తాం..* చక్కటి వాతావరణంలో…