Category: ఆంధ్రప్రదేశ్

చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…

శివభక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన నూగుల తిలక్ మరియు చెంచు రెడ్డి.

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ పరిధిలో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చే భక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ ను బౌన్స్ కూల్ డ్రింక్స్ అధినేత నూగుల తిలక్ ఎంఎన్ సి అధినేత…

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయండి ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర్ నెల్లూరు మండలంలో రామానాయుడు పల్లి వద్ద…

మత సామర్యం అంటే ఇదే భక్తులకు ముస్లిం సోదరులు అన్నప్రసాదం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మతాలు,కులాలు అంటూ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం జనాన్ని కులాలుగా,మతాలుగా చీల్చి చూస్తూనే ఉన్నాం. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు. మనిషి మనిషిగా దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు.మతాలు…

భక్తులకు అందుబాటులో వైద్యసేవలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేరు నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.ఏలేశ్వరం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో…

శివాలయానికి పోటెత్తిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోవ కాశీగా వీరాజీలుతున్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ఆశేష…

చార్టర్ బోక్సెస్ క్లబ్ ఆవిష్కరణ

మనన్యూస్,గొల్ల ప్రోలు:చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు చార్టర్ బోక్సెస్ క్షబ్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బుర్రా అనురాధ చేతులు మీదుగా మంగళవారం నిర్వహించారు.కళాశాల నందలి విద్యార్థులలో విభిన్న రంగాల్లో దాగివున్న…

భక్తులకు వాసవి క్లబ్ మజ్జిగ పంపిణీ

మనన్యూస్,గొల్లప్రోలు:జై వాసవి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ కపుల్స్ మరియు గొల్లప్రోలు మండల ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి గొల్లపూడి ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో గొల్లప్రోలు మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ…

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ది-ప్రిన్సిపల్ డా.డి.సునీత

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్, మహిళా సాదికారిత విభాగం మరియు డా. వినయ్ శంకర్ పౌండేషన్, దివాన్ చెరువు సంయుక్తంగా మగ్గం వర్క్ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి కళాశాల…

ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…