Category: ఆంధ్రప్రదేశ్

పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండలంలో ఆగని ఏనుగుల దాడులు.

ఆదివారం,సోమవారం కూడా పంట పొలాల పై దాడులు.అధిక మొత్తంలో పంట పొలాల ధ్వంసం బంగారుపాళ్యం డిసెంబర్ 22 మన ద్యాస బంగారుపాళ్యం మండల పరిధిలోని ఎద్దులవారిపల్లి, మడుపోలూరు, కాటప్పగారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలపై ఏనుగులు వరుసగా ఆదివారం రాత్రి,సోమవారం…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత…

జాతీయ గణిత దినోత్సవం ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ అంతటి గొప్పవారు కావాలి..డా. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరంలో గణిత శాస్త్ర విభాగ ఇన్చార్జ్ కే‌ సురేశ్ ఆద్వర్యంలో జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ముందుగా రామానుజన్…

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్…

నెల్లూరులో శ్రీ దుర్గా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 21 :నెల్లూరు నగరంలోని బృందావనం ప్రాంతంలో ఉన్న శ్రీ దుర్గ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్వీకుల జ్ఞాపకార్థం ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష…

నెల్లూరులో శ్రీ దుర్గా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 21 :నెల్లూరు నగరంలోని బృందావనం ప్రాంతంలో ఉన్న శ్రీ దుర్గ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్వీకుల జ్ఞాపకార్థం ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష…

నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో ఎగ్జిబిషన్ గొప్ప ప్రారంభం.

మన ధ్యాస ,నెల్లూరు ,డిసెంబర్ 21:పట్టుచీరలపై నాణ్యత, నైపుణ్యం, సంప్రదాయం కలగలిసిన అరుదైన కలయికగా పేరుగాంచిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఎగ్జిబిషన్ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. పట్టుచీరలపై ఆసక్తి ఉన్న మహిళలు, యువతీ లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొనుగోళ్లలో…

పోలియో రహిత సమాజం కోసం రెండు చుక్కలు తప్పనిసరి- పంచాది వీరబాబు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: పోలియో రహిత సమాజం కోసం 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోతులూరు మాజీ సర్పంచ్ పంచాది వీరబాబు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు…

వజ్రకూటంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి వెంకట సుభాష్

మన ధ్యాస ప్రతినిథి శంఖవరం:నేటి బాలలే రేపటి పౌరులు వీరిని పోలియో మహమ్మారి నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని,ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వజ్రకూటం మాజీ సర్పంచ్,ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి…

తవణంపల్లి నూతన ఎస్సై గా డాక్టర్ నాయక్

తవణంపల్లి/డిసెంబర్ 21 మన ద్యాస బాధ్యతలుచిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ ఐ గా హెచ్. డాక్టర్ నాయక్ ఈరోజు ఉదయం. 9.20 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. మండలం లో శాంతి భద్రతలు కాపాడుతూ…