రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరించాలి…

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిని కలసి విన్నవించిన శాప్ చైర్మన్ రవి నాయుడు Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్ ) :- ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ పూర్తి సహాయ…

అదాని అవినీతి నేపథ్యంలో సాలూరులో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

సిపిఎం డిమాండ్ Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర…

మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్

Mana News :- ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు గురువారం సాయంత్రం తాడేపల్లిలో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు కాంట్రాక్టు లెక్చరర్స్ నాయకులు సత్కారం

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసి,వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ద్యేయంగా పని చేస్తున్న దవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ చరిత్ర అధ్యాపకులు కొండ్ర రమేష్ బాబు ని…

పి ఆర్ టి యు మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించిన చిత్తూర్ జిల్లా అధ్యక్షులు

మనన్యూస్, తవణంపల్లె నవంబర్-21 :-తవణంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పి ఆర్ టి యు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి. ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పి ఆర్ టి యు కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ…

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై జగన్ రెడ్డి ఆరోపణలు అర్థరహితం..

రాష్ట్ర శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తల్లిదండ్రులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర శాప్ చైర్మన్ ఆనిమిని రవి నాయుడు…

నాడు ఇచ్చి, నేడు అక్రమణదారులుగా చిత్రీకరిస్తారా

నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసిపి నాయకులు శ్రీ విగ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…

సత్య దీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామోత్సవం

Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడుమండలం ధర్మవరం,ఏలూరు, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి,కిర్లంపూడి మండలం జగపతినగరం,సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు,బిజెపి నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సత్య స్వాములు,మహిళా…

టి పుత్తూరు సచివాలయ పరిధిలోని పొన్నెడుపల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా మలేరియా మరియు అదనపు మలేరియా అధికారులు

Mana News :- మనన్యూస్ తవణంపల్లె నవంబర్-21:- మండలంలోని తవణం పల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల టి. పుత్తూరు సచివాలయము నకు చెందిన పొన్నేడిపల్లె గ్రామమును జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ జిల్లా అదనపు మలేరియా…

తిరుమ‌ల ప‌విత్ర‌త ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంతోనే సాధ్యం

జ‌న‌సేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హ‌రిప్ర‌సాద్ Mana News :- తిరుప‌తి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నాన్ని స్థానికుల‌కు టిటిడి పాల‌కమండ‌లి పునరుద్ధరించ‌డ‌టం హ‌ర్ష‌నీయ‌మ‌ని జ‌న‌సేన పార్టీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..