కొటికిపెంటలో త్రాగునీటి సమస్యకు చెక్
సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు.…
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను…
మునగాకు రక్త హీనత నివారిస్తుంది- ఐ సి డి ఎస్ పి ఓ అనంత లక్ష్మి
Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో రక్తహీనత నివారణకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుందని పాచిపెంట ఐసిడిఎస్పిఓ బి అనంతలక్ష్మి హితవు పలికారు. గురువారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…
తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం”టీటీడీ ఈవో శ్యామలరావు
Mana News :- తిరుపతి, నవంబర్ 21(మన న్యూస్ ):- తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన…
ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది చంద్రబాబూ..?- పాలన ఇలానే ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉండదు
హెచ్చరించిన కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :-నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ.. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ , దుగ్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని……
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల టిటిడి కి ధన్యవాదాలు
గాండ్ల సాధికారత సమితి నేత జగన్నాథం Mana News :- తిరుపతి, నవంబర్ 21, (మన న్యూస్ ) తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం .. శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని .. గాండ్ల సాధికారత సమితి,…
రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తాం-తహసిల్దారు లక్ష్మీనారాయణ
Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి :- మన న్యూస్..శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తామని తహసిల్దారు లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట…
పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ బైక్ లదే ప్రాధాన్యత..
అవగాహన ర్యాలీని ప్రారంభించిన గ్రూప్ కమాండర్ Mana News:- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ వాహనాలదే ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సతిందర్ దాహీయా తెలిపారు. బుధవారం…
ఎస్ వి మెడికల్ కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ వితరణ
Mana News;- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రుయా ఆసుపత్రి పర్యవేక్షణలోక్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ సుమారు 7 లక్షల రూపాయలు విలువచేసే వాహనాన్ని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో…
టిడిఆర్ బాండ్ల పేరిట జరిగిన అవినితిపై విచారణ జరపాలి : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్
Mana News:- తిరుపతి, నవంబర్ 20, మన న్యూస్:- తిరుమల బాలాజీ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్…