తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠంలో గంజాయి దొరకటం దురదృష్టకరం!

మనన్యూస్, తవణంపల్లె నవంబర్-23:- పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విద్యార్థుల దగ్గర గంజాయి దొరకటం దురదృష్టకరం, బాధాకరం. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్టర్ యొక్క చేతకానితనం వలన, పర్యవేక్షణ లోపం వలన…

స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్..

Mana News:- వెదురు కుప్పం మన న్యూస్: స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్ పేడతాం అని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కార్వేటినగరం ఎస్సై రాజకుమార్ అన్నారు… శనివారం కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్వేటినగరం…

కురివికుప్పం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…

దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ -పాచిపెంట ఎంపీడీఓ బి జె పాత్రో వెల్లడి

Mana News :- పాచిపెంట, నవంబర్ 22( మన న్యూస్ ):- పాచిపెంట మండల పరిషత్ పరిధిలో గల దివ్యాంగులకు,సీనియర్ సిటిజన్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన ఉపకరణములు ఇచ్చుటకు గాను సాలూరు మండల పరిషత్ కార్యాలయ…

ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12న చిన జీయర్ స్వామి రాక

స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) :- ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై వివేకానంద స్వామి విగ్రహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న…

జీడిపిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలి. సిఐటియు ధర్నా

Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి): ఈనెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషుబాబ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు మూతపడ్డ ఫ్యాక్టరీ…

ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వనభోజనాలు

Mana News ;-ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) :- సమాజంలో పెరిగిపోతున్న మనుష్యులమధ్య అంతరాలను తగ్గించేందుకు వనభోజనాలు దోహదం చేస్తాయని ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాలలో…

మాజీ సీఎం జగన్ కలిసిన రాజేష్, ఎంపీ గురుమూర్తి

Mana News;- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, గురువారం మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా…

వెదురుకుప్పం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు…

ఆళ్ళుమడుగు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..