అదాని అవినీతి నేపథ్యంలో సాలూరులో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

సిపిఎం డిమాండ్

Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పట్టణంలో ఈ విషయమై విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్ వై నాయుడు, మండల కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడారు. సాలూరు మండలంలో కురుకూటి ప్రాంతంలో ఆరు గ్రామాల పరిధిలో 750 ఎకరాలు అదాని పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించారని ,దీనిని సిపిఎం గతంలో వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిందని, ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా దీనితో పాటు నాలుగు జిల్లాల పరిధిలో అదా నీ ప్రాజెక్టుల కోసం 11 వేల ఎకరాలు అదానికి కేటాయింపులు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అదా నీకోసం రాష్ట్రంలో కేటాయించిన భూములన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
175 కోట్లు లంచాలు తీసుకున్న అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సెఖి ఒప్పందాలు రద్దుచేసి, ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సర్ఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..