అదాని అవినీతి నేపథ్యంలో సాలూరులో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

సిపిఎం డిమాండ్

Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పట్టణంలో ఈ విషయమై విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్ వై నాయుడు, మండల కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడారు. సాలూరు మండలంలో కురుకూటి ప్రాంతంలో ఆరు గ్రామాల పరిధిలో 750 ఎకరాలు అదాని పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించారని ,దీనిని సిపిఎం గతంలో వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిందని, ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా దీనితో పాటు నాలుగు జిల్లాల పరిధిలో అదా నీ ప్రాజెక్టుల కోసం 11 వేల ఎకరాలు అదానికి కేటాయింపులు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అదా నీకోసం రాష్ట్రంలో కేటాయించిన భూములన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
175 కోట్లు లంచాలు తీసుకున్న అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సెఖి ఒప్పందాలు రద్దుచేసి, ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సర్ఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

  • Related Posts

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు