రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…

గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలి

వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం.వెంకటగిరిలో లాంఛనంగా ప్రారంభం అయిన ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేవలు గూడూరు, మన న్యూస్ :- గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీగోల్డ్…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

అక్రమ  వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి  చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…

సోమరాజు పల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు…

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- “మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ హజ…

ఉల్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి పై విచారణ చేపట్టిన త్రీ సభ్య కమిటీ

త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై…