30 ఏళ్లలో 4 సార్లు సీఎం గా ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు

మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం సెప్టెంబర్-1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తెచ్చిన పధకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…

వినాయక చవితి సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు

మన ధ్యాస, వెదురుకుప్పం: గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చవనంపల్లి గ్రామంలో ఆదివారం వినాయక చవితి పండుగ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. చిన్నారుల ప్రతిభ, యువత ఉత్సాహం, పెద్దల ఆదరణతో గ్రామం అంతా పండుగ వాతావరణంలో…

గుడ్డేనంపల్లిలో వైభవంగా మాతమ్మ తిరునాళ్లు

మన ధ్యాస, పెనుమూరు మండలం:-గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుడ్డేనంపల్లి పంచాయతీ కొటార్లపల్లి ఏ.ఏ.డబ్ల్యు గ్రామంలో ఆదివారం మాతమ్మ తిరునాళ్లు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతీ ఏటా జరుగుతున్న ఈ గ్రామ దేవత ఉత్సవాలను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈసారి…

మద్యం షాపులలో రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞత సమావేశం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 01 మన ద్యాస :- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ ఆలయం వద్ద సోమవారం మద్యం షాపులో రిజెర్వేషన్ కల్పించినందుకు జిల్లా ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్

మన ధ్యాస, వెదురుకుప్పం:– గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు…

సూపర్ సిక్స్ అమలు చేయలేమని ఎంతోమంది అవహేళన చేశారు.

గూడూరు, మన ధ్యాస :- గూడూరు నియోజకవర్గంలోనిచెన్నూరు గ్రామంలో డయాలసిస్ పేషెంట్ కి ప్రభుత్వం మంజూరు చేసిన 10000 రూపాయలను తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి…

ఆమిద్యాల టీడీపీలో ఆధిపత్య పోరు.

ఒకే వొరలో రెండు కత్తులా -ఉరవకొండ, మన ధ్యాస : మండల పరిధిలోని ఆమిద్యాల టిడిపిలో వర్గ పోరు నెలకొంది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. – తాజాగా మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రశ్నించిన ఓ నాయకుడికి…

నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30 : నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం – గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన…

నెల్లూరులో ఘనంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండపల్లి శివరామకృష్ణ పదవి విరమణ వేడుక

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 31: ప్రభుత్వ అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా వృత్తి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి, ప్రభుత్వ అవార్డులు ,ప్రశంసలు పొంది , నిజాయితీపరుడుగా, మంచి మనిషిగా అందరి మన్ననలు పొంది 31 ఆగస్టు 2025…

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి,రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు డిమాండ్…

బద్వేల్ మన ధ్యాస న్యూస్/: ఆగస్టు 31: బద్వేల్ పట్టణమునందు దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు-వైకల్య శాతం తగ్గింపు మరియు ఉచిత బస్సు పాసులకై దివ్యాంగుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..