Category: ఆంధ్రప్రదేశ్

అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

లెనిన్ నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు. చిత్తూరు, మన ధ్యాస, మార్చి 18. రిపోర్టర్ కమల్ రెడ్డి. శ్రీరస్తు !శ్రీరామజయం !!శుభమస్తు !!!శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులతో..శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయములెనిన్నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు.హనుమజ్జయంతి ఆహ్వాన పత్రికభక్తాగ్రేశరులారా !శ్లో॥ నమో…

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో బట్టల పంపిణీ.

గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ. బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు…

గ్రీన్ గ్రిడ్.. ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది

గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్ మిషన్ లైన్లను పర్యావరణ హితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది మన ధ్యాస,విజయవాడ, మార్చి 17: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన…

ఉగాది సందర్భంగా పోలీసులకు రాష్ట్ర అవార్డులు

తిరుపతి జిల్లా మన ధ్యాస:– ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు లభించడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్…

నాగిరెడ్డిపల్లి విద్యార్థి ప్రతిభ: పదో తరగతి ఫలితాల్లో 520 మార్కులతో సత్తా

అనంతపురం, ఏప్రిల్ 30: నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రైతు కుటుంబానికి చెందిన పెద్దింటి పురుషోత్తం 520 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.పురుషోత్తం రోద్ధంలోని ఎంజేపీ పాఠశాలలో…

అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ గా శ్రావణ్ కుమార్

మన ధ్యాస:- , మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గా నాగమల్ల శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారము అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీని మూడు సంవత్సరాల గాను ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినారు. అధ్య క్షుడిగా…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ ను ఎవ్వరూ అందుకోలేరు…..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన ధ్యాస, నెల్లూరు రూరల్, మార్చి 15 : నెల్లూరు రూరల్ ,31వ డివిజన్, రామకోటయ్య నగర్ సెంటర్ లో 28, 29, 30 & 31 డివిజన్లలో 1 కోటి 85 లక్షల రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేలు టౌన్‌లోని ఫాతిమా మస్జిద్‌లో కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు అఖండ…

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి…

రైతే రాజుగా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి

జియ్యమ్మవలస/ మనధ్యాస/మార్చి14:- రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి అన్నారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంతో…