చలో తునికి బయలుదేరిన మురళి రాజును అడ్డుకున్న పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు : మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో…

ఏపివిఎంఆర్ మహాసభను జయప్రదం చేయండి.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం; ఈనెల 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో జరిగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు పసగడుగుల నానాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం…

ఇన్నోవేటివ్ పోస్ట్ కొస్టల్ (అవంతి సీ ఫుడ్స్) కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో యువకుడు మృతి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గల అవంతి ప్రవీణ్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మోర్తా సుదర్శన రావు. మంగళవారం మృతి చెందడంతో మృతదేహంతో కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ఈ…

భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడి శత జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారత మాజీ ప్రధాని, భారత రత్న డాక్టర్ ఎ బి వాజపేయి శత జయంతోత్సవాలు సందర్భముగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సూచనలు అనుసరించి ఆదివారం…

చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలిఎమ్మెల్యే వరుపుల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన వారు వ్యక్తపరచలేరు కాబట్టి వారికి వైద్యం అందించడం కత్తి మీద సాము వంటిదని, అటువంటి చిన్న పిల్లల వైద్య వృత్తిని భార్యాభర్తలిద్దరూ ఎంచుకొని ఏలేశ్వరంలో ఆసుపత్రి ప్రారంభించడం శుభపరిణామమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు.…

ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం బాల బాలికల చట్టాల పట్ల అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం మహిళా చట్టాలు, హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై…

ఎమ్మెల్సీ అభ్యర్థి ను మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా అఖండ మెజార్టీతో గెలిపించండి: ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రతిపాడు నియోజక వర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో, ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

పరిశుభ్రత కోసమే స్వచ్ఛ ఆంధ్ర,స్వచ్ఛ దివాస్‌ : కె.వి సూర్యనారాయణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా అహ్లాదకరమైన రీతిలో ఉంటాయని మండల అభివృద్ధి అధికారి కెవి సూర్యనారాయణ అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర…

పలువురిని పరామర్శించిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :మండలంలోని ఒమ్మంగి గ్రామనికి చెందిన కొప్పన బాబురావు భార్య ను కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి మురళీ…

మాతృవర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు మాతృమూర్తి 8వ వర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు మంగళవారం చేశారు.దుర్గారావు తల్లి జ్ఞాపకార్ధం పట్టణంలో బాలికలు,బాలల వసతి గృహంలో విద్యార్థులకు చాపలు పంపిణీ చేశారు.లింగంపర్తి గ్రామానికి చెందిన…

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి