చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలిఎమ్మెల్యే వరుపుల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన వారు వ్యక్తపరచలేరు కాబట్టి వారికి వైద్యం అందించడం కత్తి మీద సాము వంటిదని, అటువంటి చిన్న పిల్లల వైద్య వృత్తిని భార్యాభర్తలిద్దరూ ఎంచుకొని ఏలేశ్వరంలో ఆసుపత్రి ప్రారంభించడం శుభపరిణామమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదివారం నాడు స్థానిక షిర్డీ నగర్ లో నూతన ఆసుపత్రి “ఉదయ్ కాంత్ చిల్డ్రన్స్ క్లినిక్”ను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా, జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ప్రత్తిపాడు సీనియర్ టీడీపీ నాయకులు,ఉత్తర కంచి సర్పంచ్ మంతిన వెంకరమణ సోదరుని కుమార్తె డాక్టర్ ఆదిలక్ష్మి, అల్లుడు డాక్టర్ ఉదయ్ కాంత్ లకు చెందిన ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుక కావడంతో నియోజకవర్గంనకు చెందిన ఎన్.డి.ఏ కూటమి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతము నుండి ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులు అవ్వడం అత్యంత ఆనందాయకం అన్నారు.మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని, పలువురు మన్ననలు పొందే విధంగా పనిచేయాలని ఆమె అన్నారు. ఈ ప్రాంతంలో చిన్నారులకి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు