స్టెమి ఇంజక్షన్తో గంటలో గుండెకు భరోసా
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్టెమి ఇంజక్షన్తో గుండెపోటుతో ఉన్న వ్యక్తికి ఒక గంటలో ప్రాణాన్ని సంరక్షించే అవకాశం ఉందని, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ చెప్పారు. సోమవారం…
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ కి భారీగా తరలి వెళ్లిన శ్రేణులు
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఏలూరులో సోమవారం నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గ…
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. పదవి విరమణ చేసిన యు టి ఎఫ్ నాయకుడు, స్థానిక గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె ఎస్ ప్రకాశరావు ను సతీసమేతంగా ఆదివారం…
స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ కు విశిష్ట సేవరత్న పురస్కారం
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ సంస్థ చైర్మన్ ఎస్ సాయి సందీప్ కు ఆదివారం రాజమండ్రిలో సితార గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు (ఎం ఎస్…
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉభయగోదావరి జిల్లాల రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపునిచ్చారు. నగర పంచాయతీ స్థానిక టిడిపి నేత బొదిరెడ్డి గోపి కార్యాలయ లో…
ఈనెల 8న ఉచిత నేత్ర వైద్య శిబిరం
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఈ నెల 8 స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం ఖాన్ తెలిపారు. ఈ…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ సేవలు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని యర్రవరం గ్రామంలో విఎంఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా దారుల సేవా కేంద్రం సి యస్ పి రమాప్రభ ఆధ్వర్యంలో రైతులు, ఎస్బిఐ ఖాతాదారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి…
అలమండ చలమయ్యకు జిల్లా బిజెపి నేతల పరామర్శ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ చలమయ్య మెదడు కు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్…
ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శైలజ కి ఉత్తమ సేవా అవార్డు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( సిహెచ్ సి ) సూపరిండెంట్ డాక్టర్ శైలజ మేడం కి ఉత్తమ సేవా అవార్డు వరించింది. ఈ సందర్భంగా, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ…
మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామం వద్ద ఏలేరు జలాశయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1,38,600 కట్ల,రోహు, మృగాలా వంటి మేలు జాతి…