ఇన్నోవేటివ్ పోస్ట్ కొస్టల్ (అవంతి సీ ఫుడ్స్) కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో యువకుడు మృతి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గల అవంతి ప్రవీణ్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మోర్తా సుదర్శన రావు. మంగళవారం మృతి చెందడంతో మృతదేహంతో కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అవంతి ఫ్రూజన్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న సుదర్శన రావు సూపర్వైజర్ చెప్పిన పనిలో భాగంగా ఈగలకు దోమలకు పెట్టే మందు బాటిల్ తీసుకురమ్మని పంపించగా ప్రమాదవశాత్తు స్తంభానికి గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కనీసం కంపెనీ యాజమాన్యం వారికి సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లకుండా తక్షణ చికిత్సను అందించకుండా వ్యవహరించడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించే సమయంలో మంగళవారం వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్దనాపల్లి గ్రామస్తులు వారి కుటుంబసభ్యులు గ్రామ పెద్దలంతా కలిసి అవంతి ప్రోజెన్ ఫుడ్స కంపెనీ ఆవరణలోనే నిరసన చేపట్టారు. అవంతి కంపెనీ యాజమాన్యం దిగివచ్చి మృతుని కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు