పరీక్షలలో మార్కులే జీవితమా..??

శంఖవరం మన న్యూస్ (అపురూప్) సమగ్ర శిక్ష మరియు కాకినాడ జిల్లా జిసిడిఓ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సెలర్లు జిల్లాలోని అన్ని కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో పదవతరగతి పరీక్షలు రాసి, ఫలితాలకోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు కౌన్సిలింగ్…

శంఖవరంలో యధాతధంగా కొనసాగుతున్న దళితోద్యమం

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు చెప్పులు దండ వేసిన పడాల వాసు తో పాటు మిగతా వారిని తక్షణమే అరెస్ట్…

శంఖవరం ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన దళిత నేతలు…

మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా…

సమస్యలు పరిష్కరించాలంటూ సిహెచ్ఓలు నిరసన వ్యక్తం…

మన న్యూస్ తొండంగి/ రావికంపాడు.. (అపురూప్): పని ఆధారిత ప్రోత్సాహకాలంలో కోతలు విధించి నిర్దిష్టమైన జాబు చార్టు లేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోగ్య సంరక్షణ నిపుణులు (సిహెచ్ఓలు) ఆవేదన వ్యక్తం చేశారు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ) అనేది ఒక…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా శంఖవరం జై…

కేజీబీవీలో వెలసిన దళిత చదువుల తల్లి…

మన న్యూస్ శంఖవరం అపురూప్ : శంఖవరంకాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు 11, 12వ తరగతులలో ప్రతిభను కనబరిచారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం 11, 12 తరగతుల ఫలితాలు విడుదల…

పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది..చదువుల తల్లికి అభినందనలు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్): పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది అని చదువుల తల్లి కొంకిపూడి నవ్య శ్రీ కి శంఖవరం అంబేద్కర్ కాలనీ నివాసులు అభినందనలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీకి…

మహిళలకు ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిబాపూలే…

మన న్యూస్ నంద్యాల (అపురూప్): మహిళలకు ఆదర్శనీయులు జ్యోతిబా పూలే అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణం నందలి మహాత్మ జ్యోతిరావుపూలే…

బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం

మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ…

వాతావరణం అనుకూలంగా లేదు. వరి పంటలు వాయిదా వేయండి..

మన న్యూస్ శంఖవరం (అపురూప్): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. కత్తిపూడిలో రైతులతో వరి కోతలను ,నూర్పిడిలను పరిశీలించి సూచనలు ఇచ్చారు .ధాన్యం నాణ్యతా ప్రమాణాలను అనుసరించి మద్దతు ధరలకు…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..