శంఖవరం ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన దళిత నేతలు…

మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కోరారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ను నేతలు కలిసి శంఖవరం సంఘటనపై జరుగుతున్న పరిణామాలను ఎస్పీకు వివరించారు. పోలీసులు ఈ కేసులో సర్వయంగా దర్యాప్తు చేసి దొండగుడు పడాల వాసు ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అయితే దుండగుడు పడాల వాసుతోపాటు మరి కొంతమంది ఈ ఘటనలో పాల్గొన్నందున వారిపై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. దుండగులపై అట్రాసిటీ కేసుతోపాటు రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని, నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేయొద్దని అన్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరిపి వేగవంతంగా నిందితుడిని పట్టుకున్నామని, నేతలు తెలిపిన అంశాలపై కూడా దర్యాప్తు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిన్య సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ భానుమతి, నవీన్ రాజ్, ఉపాధ్యక్షులు పిల్లి రామారావు, కోశాధికారి రాజా రాంజి, సభ్యులు నాగేశ్వరరావు, దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు