బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం

  • బీసీ రిజర్వేషన్ పెంచాలంటూ నినాదాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టర్…

మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు వినత పత్రం సమర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం (సుబ్బు భాయ్) ఆధ్వర్యంలో బీసీ సంఘాలను బీసీ నాయకులను కలుపుకొని బీసీ సమరభేరి పేరుతో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీల తరఫునుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ బాధ్యత తీసుకోగా బీసీ సంఘ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ బహుజన నాయకులు అయినవిల్లి నారాయణ గౌడ్, బీసీ కులాల అధ్యక్షులు మాకినీడు భాస్కరరావు, బీసీ సంఘ నాయకులు పప్పు దుర్గా రమేష్, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు, బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీలు మొనగాడ సాధిస్తారని ఓర్వలేక కులగణన చేయడం లేదని మండిపడ్డారు. బహుజనుల అభివృద్ధికి తోడ్పడిన పార్టీలకు మాత్రమే మద్దతిస్తామని బీసీలకు రిజర్వేషన్ బిఎస్పి పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రస్థాయిలో బహుజనుల పార్టీ అయిన బీఎస్పీ ద్వారా బిసి రిజర్వేషన్ సాధిస్తామని అన్నారు. దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్ తోటి చెంగల్ రావు పాల్గొనగా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ ముఖ్య పాత్ర పోషించగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు అధ్యక్షులు ఆయ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో ధర్నా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్చార్జ్ సబ్బారాపు అప్పారావు కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు బివిఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రత్తిపాటి బుల్లి రాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అపురూప్, కొంగు రమేష్ బత్తిన తాతాజీ, గునపర్తి రాఘవ, కాకినాడ సిటీ అధ్యక్షులు బుంగ చక్రవర్తి కాకినాడ జిల్లాలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..