పి ఎం డి ఎస్ విత్తనాలు వేయటం వలన భూమి సారవంతం అవుతుంది.. – డియమ్ యమ్ టి సత్తిబాబు.
శంఖవరం, మన న్యూస్ (అపురూప్): భూమిలో పి ఎం డి ఎస్ విత్తనాలు వేయడం వలన నేల సారవంతం అవుతుందని డి ఎం ఎం టి మద్దూరి సత్తిబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డిపిఎం) ఎలియాజర్ ఆదేశాల మేరకు…