ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ప్రజలంటే పయ్యావులకు ప్రాణం.. పయ్యావులంటే తమకు ప్రాణం. ఉరవకొండ మన న్యూస్: రూ. 3.25 కోట్ల రూపాయల మంజూరు తో నెరిమెట్ల – రాయపల్లి రహదారికి మహర్దశ పట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్వాన్న గ్రామీణ రహదారులపై దృష్టి సారించారు.…

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

నింబగల్లులో నీటి వ్యవస్థ నిర్వీర్యం.అడుగు మేరకు పేరకు పోయిన మురికి.వ్యవస్థను ప్రక్షాళన చేస్తా.ప్రతిభకు పట్టం, ఉరవకొండ ప్రజలు రాజనీతిజ్ఞులు. ఉరవకొండ మన న్యూస్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 6నెలల్లోనే తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరందించిన ఘనత…

చిల్లకూరులో నేడే రొట్టెల పండుగ…

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా, దో షాహీద్ దర్గా వద్ద ఈనెల 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు…

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

నగరి, చిత్తూరు జిల్లా, జూలై 6 (మన న్యూస్):– చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ రచయిత, తిరుచానూరుకు చెందిన కవి, మాదిగ మహాసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నందిపాక అంజనాద్రిని మాజీ…

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

మన న్యూస్,తిరుపతి : – మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయలు 70 వ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రుయా ఆసుపత్రి…

మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

ఉరవకొండ మన న్యూస్ జులై 6: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సౌబ్రాతత్వం, పాలనా దక్షత కలిగిన నరేంద్ర మోడీ మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిగా కొనసాగాలంటూ విజయవాడ కనకదుర్గాదేవి దేవస్థానంలో అమ్మవారికి బిజెపి నేతలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. పూజలు అనంతరం…

సాంబశివారెడ్డి ని కలిసిన వైసీపీ నేత మహేందర్ రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్నారై వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అయిన ఆలూరు సాంబశివారెడ్డి గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జగనన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు…

గూడూరు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖవారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనంలో…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్